Sunday, April 13, 2014

సాహితీ ప్రియులకు సాహితీ గౌతమి ఆహ్వానం
ఈ రోజు,14-4-2014, గౌతమీ గ్రంధాలయం లో 4 గంటలకు
గొల్లకోట రాజేశ్వరి సుబ్రహ్మణ్యం గారి రచన "భక్తి  నీరాజనం"

పుస్తక ఆవిష్కరణ సభ తప్పక విచ్చేయండి
పి. విజయ్ కుమార్
అధ్యక్షులు, సాహితీ గౌతమి