Friday, July 26, 2013

జ్ఞాపకం


అందమైన ప్రతి వస్తువూ నిన్నే జ్ఞాపకం జేస్తుంది! 
సున్నితమైన ప్రతి భావమూ నిన్నే జ్ఞాపకం జేస్తుంది!
ప్రాణమిచ్చే ప్రతి  ఊహలోనూ నీవే స్ఫురిస్తావు!!


ఈ మూడు లైన్ల కవితను ఆచంట జానకిరామ్ గారు ఎవరైనా వ్యక్తిని ఉద్దేశించి వ్రాశారో లేక ఏదైనా సౌందర్యాన్విత ఊహా పదార్ధాన్ని దృష్టి లో  పెట్టుకొని వ్రాశారో మనకు తెలియదు. దీనికి ఆయన తమ "నా స్మృతి పథంలో' గ్రంధం లో ముందు మాట వంటి స్థానాన్ని ఇచ్చుకున్నారు. 
 ఆచంట జానకిరామ్- జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు 2008 నుండి